రైలు ప్రమాద ఘటన.. ఎనిమిది చేరిన మృతుల సంఖ్య

81చూసినవారు
రైలు ప్రమాద ఘటన.. ఎనిమిది చేరిన మృతుల సంఖ్య
పశ్చిమ బెంగాల్ న్యూజల్పాయిగుడిలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు చనిపోయినట్లు డార్జిలింగ్ ASP అభిషేక్ రాయ్ వెల్లడించారు. 20-25 మంది గాయపడినట్లు, కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్