కోర్టు ముందే గ్యాంగ్‌స్టర్‌ను చితక్కొట్టిన ప్రజలు

76చూసినవారు
కోర్టు ముందే గ్యాంగ్‌స్టర్‌ను చితక్కొట్టిన ప్రజలు
కర్ణాటకలో కోర్టు ముందే గ్యాంగ్‌స్టర్‌‌ను ప్రజలు చితక్కొట్టారు. జయేశ్ పుజారీ అలియాస్ షకీల్ 2018 నాటి ఓ కేసులో విచారణ కోసం బెళగాని జిల్లాలోని కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో అక్కడున్న వారు దేహశుద్ధి చేశారు. పోలీసులు అతన్ని అక్కడి నుంచి జైలుకు తరలించారు.