కేంద్ర బడ్జెట్​లో కీలక ప్రకటనలు ఇవే..!

80చూసినవారు
కేంద్ర బడ్జెట్​లో కీలక ప్రకటనలు ఇవే..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-2026ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్​లో కీలక ప్రకటనలు ఇవే..
* ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.
* కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు పన్ను మినాయింపు. 
* వృద్ధులకు వడ్డీపై టీసీఎస్ ఊరట. 
* 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగింపు. 
* బీమా రంగంలో ఎఫ్ఐ 100 శాతానికి పెంపు. 
* వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు. 
* గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా. 
* కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు.

సంబంధిత పోస్ట్