పంటినొప్పి ఉన్నవారు ఈ జాగ్రత్తలు పాటించండి

51చూసినవారు
పంటినొప్పి ఉన్నవారు ఈ జాగ్రత్తలు పాటించండి
పంటినొప్పి తీవ్రతను బట్టి తగిన సూచనలు పాటించాలి. పంటినొప్పి గురించి నిపుణులైన పంటి డాక్టర్లు మాత్రమే గుర్తిస్తారు. కొన్ని సూచనలు పాటిస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది. భోజనం చేసిన తర్వాత, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసి ఉప్పు కలిపిన నీటిని నోటిలో పోసి పుక్కిలించాలి. నొప్పి ఉన్నచోట లవంగ తైలం పూయాలి. పాలు, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఐస్ ముక్క తీసి నొప్పి ఉన్నచోట పెట్టాలి. ఇలా రోజుకు నాలుగుసార్లు చేయాలి. ఇలా పంటి నొప్పి ఉన్నవాళ్లు జాగ్రత్తలు పాటించాలి.

ట్యాగ్స్ :