బాపట్లలో విషజ్వరాలు.. 50 మందికి అస్వస్థత

72చూసినవారు
బాపట్లలో విషజ్వరాలు.. 50 మందికి అస్వస్థత
బాపట్ల జిల్లాలోని ఈస్ట్ పిన్ని బోయినవారిపాలెంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే 50 మంది విషజ్వరాల బారిన పడి అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర వాంతులు, విరేచనాలతో బాధితులు కర్లపాలెం, గుంటూరు ఆస్పత్రులలో చేరారు. వారం రోజుల నుంచి డయేరియాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. అస్వస్థతకు గల కారణాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.

సంబంధిత పోస్ట్