విషాదం.. విషం తాగి బిడ్డకు పాలిచ్చిన తల్లి

654863చూసినవారు
విషాదం.. విషం తాగి బిడ్డకు పాలిచ్చిన తల్లి
ఉమ్మడి కర్నూలు(D)లో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. సిరివెళ్ల(M) ఎర్రగుంట్లలో మానసిక పరిస్థితి బాగాలేని హిందూమతి(26) అనే మహిళ ఈరోజు విషం (కల్లాపి పౌడర్) తాగింది. ఆపై బిడ్డ ఏడుస్తోందని పాలు ఇచ్చింది. కాసేపటికే ఇద్దరూ మృతి చెందారు. ఇటు కోసిగి మండలంలోని జంపాపురంలో ఓ చిన్నారి గొంతును బ్లేడుతో కోసి హత్య చేశాడో కసాయి తండ్రి. రక్తపు మడుగులో చిన్నారి అక్కడే ప్రాణాలు వదిలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్