విషాదం.. చెరువులో మునిగి తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు మృతి

85చూసినవారు
విషాదం.. చెరువులో మునిగి తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు మృతి
రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. నాగౌర్ జిల్లా ఖిన్వ్‌సర్ లోని చరదా గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ వివాహిత, తన ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. భర్త వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భవంద పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతులు తల్లి లీల, కూతుళ్లు కనిక, కృష్ణగా గుర్తించారు.

ట్యాగ్స్ :