కర్ణాటకలో ఇద్దరు పోలింగ్​ అధికారులు మృతి

558చూసినవారు
కర్ణాటకలో ఇద్దరు పోలింగ్​ అధికారులు మృతి
కర్ణాటకలో ఇద్దరు పోలింగ్ అధికారులు మృతిచెందినట్లు సమాచారం. వారిని గోవిందప్ప సిద్ధపుర(48), ఆనంద్​ తెలంగ్(32)గా గుర్తించారు. గోవిందప్ప ప్రభుత్వ పాఠశాల హెడ్​ మాస్టర్​గా పనిచేస్తున్నారు. ఆనంద్​ బీదర్​ జిల్లాలోని కుదుంబల్​లో అసిస్టెంట్ అగ్రికల్చరల్​ ఆఫీసర్​​గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ హార్ట్​ ఎటాక్​ వల్ల మృతి చెందారు.

సంబంధిత పోస్ట్