దోసకాయ విత్తనాల్లో ఉండే మెగ్నీ
షియం, పొటాషియం వంటి మినరల్స్ కారణంగా డయ
ాబెటిస్ రోగులకు చాలా మేలు కలుగుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. క్రమం తప్పకుండా మస్క్ మెలన్ విత్తనాలు తీసుకుంటే మధుమేహం నియంత్రించవచ్చు.
ఈ విత్తనాల్లో ఉండే మోనో శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కారణంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ దూరమౌతుంది. అదే సమయంలో హెచ్డీఎల్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.