ఢిల్లీలోని లోక్ సభలో అసదుద్దీన్ ప్రమాణం స్వీకారంపై లోక్ సభలో దుమారం లేపింది. అసదుద్దీన్ ప్రమాణ స్వీకారంపై అధికార పక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకరసమయంలో జరిగిన అలజడిని రికార్డులనుంచి తొలగిస్తామని స్పీకర్ చెప్పారు. ప్రమాణం చివర్లో జైభీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ అసద్ వ్యాఖ్యలు చేశారు .