నాలుగో తరగతి నుంచే మిమిక్రీని ప్రారంభించిన వేణుమాధవ్

77చూసినవారు
నాలుగో తరగతి నుంచే మిమిక్రీని ప్రారంభించిన వేణుమాధవ్
వేణుమాధవ్ 1969 సెప్టెంబరు 28న సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రభాకర్, సావిత్రి దంపతులకు జన్మించాడు. నాన్న టెలిఫోన్ డిపార్ట్‌మెంట్‌లో లైన్‌ ఇన్‌స్పెక్టర్. అమ్మ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్. చదువంతా కోదాడలోనే సాగింది. ఒకటో తరగతి నుంచి డిగ్రీ దాకా మొత్తం తెలుగు మీడియంలోనే చదివాడు. వేణుమాధవ్‌కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే ఇష్టం. నాలుగో తరగతి నుంచే మిమిక్రీ చెయ్యడం ప్రారంభించాడు. చదువుకునే రోజుల్లోనే ఉపాధ్యాయుల్ని అనుకరించి అందరినీ తెగ నవ్వించేవాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్