రామ్‌లల్లాను దర్శించుకొనున్న ట్రిపుల్‌ తలాక్‌ బాధితులు

561చూసినవారు
రామ్‌లల్లాను దర్శించుకొనున్న ట్రిపుల్‌ తలాక్‌ బాధితులు
శ్రీరాముని సేవలో పాల్గొనేందుకు ట్రిపుల్‌ తలాక్‌ బాధితులు ఆయోధ్యకు రానున్నారు. జనవరి 26 తర్వాత రామ్‌లల్లాను దర్శించుకొనున్నారు. కాగా వీరు స్వయంగా నేసిన దుస్తులను శ్రీరామునికి అందిస్తామన్నారు. యూపీకి చెందిన మేరా హక్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఫర్హత్ నఖ్వీ నేతృత్వంలో ముస్లిం మహిళలు రామాలయ నిర్మాణానికి సహకరించాలని ప్రచారం చేస్తూ పలు ప్రాంతాల నుంచి నిధులు సేకరిస్తున్నారు. ఈ నిధులను ట్రస్టుకు అందిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :