VIDEO:ప్రియుడితో పారిపోయిన మహిళ.. చివరికి

74చూసినవారు
మధ్యప్రదేశ్‌ ధార్ జిల్లాలోని ఓ గ్రామంలో రెండు రోజుల క్రితం దారుణ ఘటన జరిగింది. ఓ మహిళపై ఆమె బంధువులు, గ్రామ సర్పంచ్ దాడి చేశారు. రోడ్డుపై బహిరంగా ఆమెను కర్రలతో కొట్టారు. బాధితురాలికి పెళ్లైంది. అయితే ఆమె తన ప్రియుడితో కలిసి ఇటీవల పరారైంది. ఆమెను పట్టుకుని బంధువులు గ్రామానికి తీసుకొచ్చారు. పంచాయతీలో ఆమెను కొట్టాలని తీర్మానించి అమలు చేశారు. ఈ కేసులో సర్పంచ్‌ను, ఆమె బంధువులను పోలసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్