దోరేపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి

75చూసినవారు
దోరేపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి
మద్దూర్ మండలం దోరేపల్లి గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ. భారత రాజ్యాంగ రచనకు అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్