ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భాజపా నాయకులు

63చూసినవారు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భాజపా నాయకులు
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ గ్రామంలో శుక్రవారం బిజెపి మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సౌమ్య రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి బిజెపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.