వికలాంగుల సంఘం గ్రామ కమిటీ ఎన్నిక

51చూసినవారు
వికలాంగుల సంఘం గ్రామ కమిటీ ఎన్నిక
దోమ మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామంలో శనివారం వికలాంగుల పరిరక్షణ సమితి సంఘంను మండల అధ్యక్షులు చుక్కయ్య ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ అధ్యక్షులుగా రాజు, ఉపాధ్యక్షులుగా నర్సమ్మ, సలహాదారులుగా నర్సింలు, ప్రధాన కార్యదర్శిగా మదరయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్