పరిగి మండలంలో విస్తృతంగా కాంగ్రెస్ ప్రచారం

85చూసినవారు
వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని గడిసింగాపూర్, ఇబ్రహీంపూర్ పలు గ్రామాలలో శనివారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురాం రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఉపాధి కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేయాలని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ, మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :