మొక్కలు నాటిన ఎంపీడీవో

78చూసినవారు
మొక్కలు నాటిన ఎంపీడీవో
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని పీరంపల్లి గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా సోమవారం అవెన్యూ ప్లాంటేషన్ లో ఎంపీడీవో రామకృష్ణ మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిపి స్పెషల్ ఆఫీసర్, ఎంపీఓ కరీం, పిఎస్ సంజీవ్ కుమార్, టి ఏ నరేష్, ఎఫ్ ఏ వెంకటయ్య, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్