బీజేపీ అభ్యర్థిని పరుగులు పెట్టించిన ఓటర్లు!

58చూసినవారు
బీజేపీ అభ్యర్థిని పరుగులు పెట్టించిన ఓటర్లు!
లోక్‌సభ ఎన్నికల వేళ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో బూత్‌ను పరిశీలించేందుకు వెళ్లిన బీజేపీ అభ్యర్థిని ఓటర్లు పరుగులు పెట్టించారు. పోలింగ్ కేంద్రానికి రావొద్దు అంటూ రాళ్లు కర్రలతో వెంటపడ్డారు. ఝర్‌గ్రాం పార్లమెంట్ నియోజకవర్గంలోని మొంగ్లాపోటా గ్రామంలోని ఓ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ అభ్యర్ధి ప్రణత్ టుడుపై ఈ దాడి జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్