పూజ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి ఎంపీ అభ్యర్థి

566చూసినవారు
పూజ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి ఎంపీ అభ్యర్థి
డోర్నకల్ నియోజకవర్గం నర్సింహుల పేట మండలంలో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ సోమవారం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం లో శ్రీ రాముల వారి ప్రాణ పార్టిష్ట కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో నరసిహులపేట జెడ్పిటిసి భూక్య సంగీత, ధర్మారపు వెంకన్న, జిల్లా , చిలవేరు వెంకన్న, మండల అధ్యక్షుడు, శశి వర్దన్ రెడ్డి జిల్లా నాయకులు బోగ అనిల్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :