పాలకుర్తి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాను

77చూసినవారు
పాలకుర్తి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాను
శాంతిభద్రల విషయంలో రాజీపడేది లేదని.. సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే పిటిషన్ దారులతో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను కొనసాగిస్తామని జనగాం జిల్లా పాలకుర్తి ఎస్సైగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దూలం పవన్ కుమార్ అన్నారు. పిడిఎస్ బియ్యం, ఇసుక అక్రమ రవాణా, గుడుంబా, గుట్కా అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. పాలకుర్తి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని.. తనకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.