బీజేపీతోనే దేశం అబివృద్ది: బేజాడి బిరప్ప

68చూసినవారు
బీజేపీతోనే దేశం అబివృద్ది: బేజాడి బిరప్ప
నర్మెట్ట మండలం వెల్దండ గ్రామంలో శుక్రవారం బీజేపీ నాయకులు గడపగడపకు ప్రచారం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటిటింటికి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న జనగామ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు బేజాడి బీరప్ప, అసెంబ్లీ కన్వీనర్ బల్ల శీను మాట్లాడుతూ భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్