జనగామ జిల్లా పెంబర్తి దగ్గర ఉద్రిక్తత

1058చూసినవారు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ను తీసుకెళ్తున్న వాహనాలను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. బుధవారం జనగామ జిల్లా పెంబర్తి వద్ద కారులోంచి ఆరూరి రమేష్ ని లాక్కెళ్లేందుకు బీజేపీ కార్యకర్తల ప్రయత్నించగా బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ర్రమేష్ ప్రయాణిస్తున్న కారులో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నపటికీ ఫలితం లేకుండా పోయింది. వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్