Feb 12, 2025, 03:02 IST/
విద్యార్థులకు అలర్ట్.. నేడు స్కూళ్లు, కాలేజీలు బంద్!
Feb 12, 2025, 03:02 IST
AP: అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మన్యం ప్రాంతాల్లో ఆదివాసీ, గిరిజన సంఘాలు 48 గంటల బంద్ చేపట్టాయి. ఈ మేరకు నిన్న బంద్ ను నిర్వహించాయి. కాగా నేడు కూడా కొనసాగాల్సి బంద్ వాయిదా పడింది. కానీ ముందే ఏపీలో పలు ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవును ప్రకటించడంతో బంద్ వాయిదా పడ్డ నేడు విద్యాసంస్థలు బంద్ కానున్నాయి. ఇవాళ జరగాల్సిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా వేశారు.