మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయంలో గురువారం భగత్ సింగ్ వర్ధంతిని నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ నిమ్మల శ్రీనివాస్, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.