అవిశ్వాసం తీర్మానికి హాజరైన కౌన్సిలర్స్

1037చూసినవారు
మహబూబాబాద్ జిల్లాలో బి ఆర్ ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మహబూబాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఫరీద్ పై వేసిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాస తీర్మానానికి 34 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. అవిశ్వాసానికి మద్దతుగా 30 మంది కౌన్సిలర్లు సంతకాలు చేయగాఇద్దరు తటస్థంగా ఓటు వేశారు. ఒక కౌన్సిలర్ సంతకం ట్యాలీ కాలేదు. అవిశ్వాసానికి వ్యతిరేకంగా వైస్ ఛైర్మన్ ఫరీద్ ఓటు వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్