బావిలో పడి మయూరం మృతిపై అనుమానాలు

71చూసినవారు
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్ తండాలో చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో పడి నెమలి మృతి చెందడాన్ని
గుర్తించిన తండా వాసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలికి చేరుకొని మృతి చెందిన నెమలికి పంచానామా నిర్వహించి పశు వైద్యునిచే పోస్టు మార్టం నిర్వహించారు.