కేసముద్రం: చిన్ననాటి మిత్రుల చేయూత

64చూసినవారు
కేసముద్రం: చిన్ననాటి మిత్రుల చేయూత
కేసముద్రం మండలం కాట్రాపల్లి గ్రామానికి చెందిన గొట్టే శ్రీనివాస్ దంపతులు గత కొద్దీ రోజుల మృతి చెందగా.. అతని క్లాస్ మేట్స్ వారి పిల్లల చదువులు ఖర్చులకి ప్రతి సంవత్సరం భరించేందుకు ముందుకు వచ్చారు. ఈ సంవత్సరానికి 40 వేల రూపాయలు పిల్లలకు అందించారు. ఈ కార్యక్రమంలోరైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ బుర్ర సురేష్ గౌడ్, బండారు నరేష్, వోలం సందీప్, మమత, సుజాత, రజియా, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్