ఎంపీ టికెట్ ఏకలవ్యులకే కేటాయించాలి

557చూసినవారు
కాంగ్రెస్ ఎంపీ సీటును ఎరుకల కులస్తులకు కేటాయించాలంటూ మహబూబాబాద్ పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురపు సాంబయ్య విన్నూతమైన నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్ళు ఆర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లో ఏఐసీసీ ఆధినేత్రి సోనియా గాంధీ చిత్రపటానికి మెకాళ్ళ పై కింద కూర్చోని దండం పెడుతూ మా కులస్థులకు టిక్కెట్ ఇవ్వాలంటూ వేడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్