చేప పిల్లలను చెరువులో వదిలిన మంత్రి సీతక్క

80చూసినవారు
ములుగు మండలంజాకారం గ్రామంలోని ఊర చెరువు వద్ద శుక్రవారం ఉచిత చేపపిల్లల పంపిణి కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఊర చెరువులో చేప పిల్లలను మంత్రి సీతక్క, రాష్ట్ర మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయికుమార్ లు వదిలిపెట్టారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్