Dec 06, 2024, 09:12 IST/ములుగు
ములుగు
ములుగు ఏటూరునాగారం లో సీపీఎం 2వ మహా సభలు
Dec 06, 2024, 09:12 IST
ములుగు జిల్లాఏటూరునాగారం లో గురువారం సీపీఎం 2వ మహా సభలు నిర్వహించారు. రామన్నగూడెం రోడ్ నుండి ఏటూరునాగారం సభా స్థలికి సిపిఎం కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.
బహిరంగసభకు ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విచ్చేశారు. పోడు వ్యవసాయం చేసుకునే రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలి, ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడంతోనే బిఅర్ఎస్ ప్రభుత్వం అధికార తిరస్కరణకు గురైందని అన్నారు.