మోడీ సేవలు దేశానికి ఎంతో అవసరం

63చూసినవారు
మహబుబాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా బుధవారం నర్సంపేటలోని 153 వ బూత్ అధ్యక్షులు రమేష్ పాండ్య ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. దేశంకోసం 18 గంటలకు పనిచేస్తున్నాడు. ఈ పది సంవత్సరాలలో ఏ రోజు సెలవు తీసుకోకుండా ఈ దేశం కోసం పనిచేస్తున్న మోడీ ప్రభుత్వం ను గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :