సప్లమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించాలి

58చూసినవారు
సప్లమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించాలి
ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువుకు మే 2 చివరి తేదీ అని జనగామ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఆంజనేయరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు సంబంధిత కళాశాలలో గడువులోగా పరీక్ష చెల్లించాలని సూచించారు. జూన్ 24 నుంచి ఉదయం, మధ్యాహ్నం అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :