చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

23737చూసినవారు
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకిపురం గ్రామానికి చెందిన తొట్ట కుమార్ అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కుమార్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఆదివారం కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :