పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి

68చూసినవారు
వరంగల్ గిరిప్రసాద్ నగర్ లో మలేరియా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటికి తిరిగి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కార్పొరేటర్ సువర్ణ సురేష్ అవగాహన కల్పించారు. నీరు నిలిచిన చోట అయిల్ బాల్స్ వేశారు. వర్షాకాలం కావడం వలన అప్రమత్తంగా ఉండాలని, ఈ 3నెలలు పరిసర ప్రాంతాల్లో చాలా రోజులు నీరు నిలిచే పాత్రలు, టైర్లు, కొబ్బరి బొండాలు, పూల తొట్టిలు, డ్రంబులు, గోలాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.