గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ

64చూసినవారు
ఏపీలో వరదల నేపథ్యంలో రైలు, బస్సు సేవలను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు విమానాల బాట పట్టారు. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. విమానాలు లేక ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.

సంబంధిత పోస్ట్