ఉచిత ఇసుకపై కొత్త మార్గదర్శకాలు

75చూసినవారు
ఉచిత ఇసుకపై కొత్త మార్గదర్శకాలు
ఏపీలో ఉచిత ఇసుక పంపిణీపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉచిత ఇసుక విధానాన్ని మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆన్‌లైన్‌పై అవగాహన లేని వాళ్లు గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ బుకింగ్ చేసుకోవచ్చు. ఏ రీచ్, ఏ స్టాక్ నుంచి ఎప్పుడు ఇంటికి ఇసుక చేరుతుందో వివరిస్తూ స్లాట్ కేటాయిస్తారు. ఇసుకను సక్రమంగా వినియోగిస్తున్నారా? లేదా? అని థర్డ్ పార్టీతో అధికారులు పరిశీలిస్తారు.

సంబంధిత పోస్ట్