బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో మంత్రి

1037చూసినవారు
వరంగల్ కరీమాబాద్ లో బుధవారం నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవానికి మంత్రి సురేఖ హాజరయ్యారు. బొడ్రాయిలకు నిర్వహించిన అభిషేక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మంత్రి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన స్వల్ప కాలంలోనే ఐదు గ్యారంటీలను అమలు చేసి ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతను చాటుకున్నదని అన్నారు.

ట్యాగ్స్ :