ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

1739చూసినవారు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
సమ్మక్క సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంజూరు చేసిన సందర్భంగా వరంగల్ కాశిబుగ్గ సెంటర్లో గురువారం బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. అనంతరం మోడీ చిత్రపటానికి పాలాభిషేకం, స్వీట్ల పంపిణీ చేశారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్ బాబు, రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, బిజెపి కోశాధికారి వన్నాల వెంకటరమణ, జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు తదితరులు ఉన్నారు.