గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

65చూసినవారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహ ముత్తారం మండలం నిమ్మగూడెం గ్రామంలో బుధవారం ఎస్సై మహేందర్ కుమార్ ఆధ్వర్యంలో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు. గుడుంబా తయారీకి ఉపయోగించే 2700లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. 70 లీటల్ల గుడుంబాను స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ట్యాగ్స్ :