భద్రకాళి దేవాలయంలో బారులు తీరిన భక్తులు

2252చూసినవారు
ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం పురస్కరించుకొని ఆలయ అర్చకులు భద్రకాళి అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో అలంకరించారు. ప్రత్యేక అలంకరణ అనంతరం అర్చకులు అమ్మవారికి మహ హారతి అందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :