పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి

63చూసినవారు
పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి
భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వేల్పుల సారంగపాణి డిమాండ్ చేశారు. బుధవారం కాజీపేటలోని విష్ణు పూరి కాలనీలో ఏఐటీయూసీ కాజీపేట భవన నిర్మాణ కార్మికుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సారంగపాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శంకర్, జగ్గు రాజుగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్