డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన

50చూసినవారు
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన
వైద్య విద్య ప్రవేశ పరీక్షల్లో (నీట్) జరిగిన అక్రమాలపై ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు నోరు మెదపకపోవడాన్ని నిరసిస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ అంబేద్కర్ సర్కిల్ దగ్గర ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాలు కేంద్రంగా నీట్ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ జరిగిందని, ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి 30 నుంచి 50 లక్షల రూపాయలు వసూలు చేశారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్