వరంగల్: మల్లికాంబ మనోవికాస కేంద్రంలో అన్నదానం

71చూసినవారు
వరంగల్: మల్లికాంబ మనోవికాస కేంద్రంలో అన్నదానం
వరంగల్ నగరంలోని ఆటోనగర్ మల్లికాంబ మనోవికాస కేంద్రంలో వికలాంగులకు సీనియర్ ఐపీఎస్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ జన్మదినం సందర్భంగా మంగళవారం సయ్యద్ ఆసద్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ నగరంలో సీపీగా పని చేసిన రంగనాథ్ తో ఉన్న అనుబంధంతో తన జన్మదిన సందర్భంగా మనోవికాస వికలాంగులకు అన్నదానం పెట్టించడం జరిగిందని తెలిపారు.