ఏనుమాముల మార్కెట్లో తెల్ల బంగారం ధర

50చూసినవారు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు బుధవారం మార్కెట్లో పత్తి పోటెత్తింది. మార్కెట్లో క్వింటా పత్తి ధర 7230 గా నమోదయిందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. రైతుల తమ తమ పత్తిని మార్కెట్ తరలించే సమయంలో పత్తిలో తేమశాతం తక్కువగా ఉండాలా చూసుకొని తమ పత్తిని మార్కెట్ తరలించాలని మార్కెట్లో మంచి ధర పలుకుతుందని మార్కెట్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్