మంచం మీద భోజనం చేయడం ఎందుకు హానికరం?

550చూసినవారు
మంచం మీద భోజనం చేయడం ఎందుకు హానికరం?
మంచం మీద భోజనం చేయటం వల్ల అజీర్ణం ఎక్కువగా తలెత్తుతుంది. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం రోజంతా బద్ధకంగా అనిపిస్తుంది. ఇది మరింత జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఈ అలవాటు వల్ల యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణం వంటి సమస్యలు కనిపిస్తాయి. అందుకే ఎప్పుడూ కుర్చీలో నిటారుగా కూర్చుని తినాలి. లేదంటే నేలపై నిటారుగా కూర్చొని తింటే ఈ సమస్య తలెత్తదు. ఇది ప్రేగులకు మేలు చేస్తుంది.