గో రక్షణ కోసం స్వయంగా రంగంలోకి దిగుతా: రాజాసింగ్

53చూసినవారు
గో రక్షణ కోసం స్వయంగా రంగంలోకి దిగుతా: రాజాసింగ్
హిందూ కార్యకర్తలకు ఫోన్ చేసి పోలీసులు బెదిరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. 'బక్రీద్ పండుగ వస్తుంది కాబట్టి మిరెవ్వరూ బయటకు రావద్దు అంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పును గౌరవించే బాధ్యత ప్రభుత్వానిది కాదా? గోవులను అక్రమంగా తీసుకెళ్ళి బలి ఇస్తే అరెస్ట్ చేయాలని సుప్రీం కోర్టు చెప్పింది. హైదారాబాద్‌కు ఆవులను తీసుకువస్తున్న వాహనాలను పోలీసులు విడిచిపెడుతున్నారు. గో రక్షణ కోసం స్వయంగా నేనే రంగంలోకి దిగుతా' అని అన్నారు.

ట్యాగ్స్ :