ఈ రైలును చూస్తే వావ్ అనాల్సిందే (వీడియో)

12035చూసినవారు
భారత రైల్వేశాఖ కొత్త రూట్లలో కొన్ని రైళ్లను ప్రారంభించింది. ఈశాన్య రాష్ట్రాలను చూసేందుకు ఇటీవలే భారత్ గౌరవ్ డెలుక్స్ అనే టూరిస్టు రైలును ప్రవేశపెట్టింది. ఈ రైలు 15 రోజుల పాటు పర్యాటకులకు ఈశాన్య రాష్ట్రాలను చూపించనుంది. మార్చి 21న ఈ టూర్ ఢిల్లీలోని సఫ్ దర్జంగా రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైంది. తాజాగా ఈ రైలు లోపల తీసిన వీడియోను రైల్వే శాఖ విడుదల చేసింది. ఇది చూసిన వారు వావ్ అంటున్నారు.