దేశంలోనే అత్యుత్తమ కంపెనీ ఇదే..

75చూసినవారు
దేశంలోనే అత్యుత్తమ కంపెనీ ఇదే..
దేశంలో 25 అత్యుత్తమ సంస్థల జాబితాను లింక్డ్‌ఇన్‌ సంస్థ విడుదల చేసింది. అందులో ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) దువరుసలో నిలిచింది. గత కొద్దికాలంగా టాప్‌లో నిలుస్తున్న టీసీఎస్‌ సంస్థ ఈసారీ తన సత్తా చాటుకుంది. దాంతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. పనిచేయడానికి ఉద్యోగులకు అత్యంత అనువైన కంపెనీగా లింక్డ్‌ఇన్‌ టీసీఎస్‌కు ఈస్థానం కల్పించింది. యాక్సెంచర్‌, కాగ్నిజెంట్‌ వరుస స్థానాల్లో నిలిచాయి.

సంబంధిత పోస్ట్