చౌటుప్పల్: బీజేవైఎం యువ ఆత్మీయ సమ్మేళనం

75చూసినవారు
చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ ఆధ్వర్యంలో శనివారం యువ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మధ్యప్రదేశ్ ఇంచార్జి మురళీధర్ రావు బిజెపి భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా బీజేవైఎం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :